5 June 2018

లోకేష్‌కు కప్పం కడుతూ యరపతినేని దోపిడీ https://ift.tt/2LpOcDx

గుంటూరు: సహజ వనరులను దోచుకుంటున్న ఘనత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్‌కు కప్పం కడుతూ నియోజకవర్గంలో అందినంత దండుకుంటున్నాడని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని దోపిడీ గురజాలలో జరుగుతుందన్నారు. ప్రజలకు అందాల్సిన నిధులను వెనకేసుకుంటూ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LpOcDx
via IFTTT June 05, 2018 at 07:52PM

No comments:

Post a Comment