వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యాక్షన్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని, ఆయన చేసిన అభివృద్ధిపై జమ్మలమడుగు నడిరోడ్డుపై చర్చకు సిద్ధమా అని వైయస్ఆర్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి సవాల్ విసిరారు. దళితులపై టీడీపీ నేతల చేసిన దాడులను ఆయన ఖండించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరగడంతో దాడులు చేస్తున్నారని ఎంపీ అవినాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JfYfua
via IFTTT June 04, 2018 at 06:00PM
No comments:
Post a Comment