వైయస్ జగన్తోనే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవంపశ్చిమగోదావరి: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఆరోగ్యశ్రీ వల్లే తన ప్రాణం నిలిచిందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన షేక్ అలీ అన్నారు. వైయస్ఆర్ చేసిన మేలు మర్చిపోని అతను ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J8lQkb
via IFTTT June 04, 2018 at 06:02PM
No comments:
Post a Comment