పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కొద్ది సేపటి క్రితం వైయస్ జగన్ తాడేపల్లి గూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానికులు జననేతకు బ్రహ్మరథం పట్టారు. మరి కాసేపట్లో మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KIvsym
via IFTTT
No comments:
Post a Comment