9 May 2018

టీడీపీ నేతల ఓవరాక్షన్‌

విజయవాడ: మైలవరం పీఏసీఎస్‌ బ్యాంకు ప్రారంభోత్సవంలో అధికార తెలుగు దేశం పార్టీ నేతలు ఓవరాక్ష‌ న్‌ చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై ఎంపీ కేశినేని నాని నోరు పారేసుకున్నారు. దీంతో నాని ప్రసంగాన్ని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. ఇది రాజకీయాలు మాట్లాడుకోవడానికి వేదిక కాదని హితవు పలికారు. అయినా టీడీపీ నేతలు రెచ్చిపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KLGT9H
via IFTTT

No comments:

Post a Comment