కృష్ణా జిల్లా: ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇప్పించాలని దేవాదాయ ధర్మదాయ శాఖ ఉద్యోగులు వైయస్ జగన్ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్జగన్ మోహన్ రెడ్డిని దేవాదాయ శాఖ సిబ్బంది కలిశారు. దేవదాయ శాఖలో వచ్చిన ఆదాయంలో 30 శాతమే వేతనాలు తీసుకోవాలని ఆంక్షలు విధించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rwiTPQ
via
IFTTT
No comments:
Post a Comment