వైయస్ఆర్ జిల్లా: ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. కడపలో నిర్వహించిన వైయస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణతరగతుల్లో వారు మాట్లాడారు. బెరైటీస్ గనుల విషయంలో ఏపీఎండీసీ అవినీతికి నిలయంగా మారిందని కులం, పార్టీ అడగనిదే ఏ పని చేయడం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KFWkzc
via IFTTT
No comments:
Post a Comment