సెలూన్లకు డొమెస్టిక్ కరెంటు ఛార్జీలు కార్పొరేషన్లతో తక్కువ వడ్డీతో రుణాలు అందే ఏర్పాటు నాయీ బ్రాహ్మణులకు వైయస్ జగన్ భరోసా నాయీ బ్రాహ్మణులు లేకుంటే నాగరిక సమాజానికి మనుగడ లేదని, అటువంటి కీలకమైన వారికి చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు, వారికి అండదండలు అందిస్తూ , పురోభివృద్ధికి పాటు పడేందుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2HW96wp
via IFTTT
No comments:
Post a Comment