పశ్చిమ గోదావరి: కష్టపడి చదివి చేతిలో పట్టాలు పట్టుకొని బయటకు వస్తే.. ప్రభుత్వం తమకు ఎలాంటి అవకాశాలు చూపడం లేదని డెంటల్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో డెంటల్ డాక్టర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IRY5fz
via IFTTT
No comments:
Post a Comment