గోపాలపురం : బడికి వెళ్లాల్సిన వయసులో కూలి పనులకు వెళుతున్న పాపను చూసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆపాపను పాఠశాలలో చేర్పించాలంటూ తల్లికి సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని మారంపల్లిలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తల్లితో పాటు పొలం పనులకు వెళుతున్న ఒక చిన్నారిని చూసి, ఆమెతో మాట్లాడారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kaLmGx
via IFTTT
No comments:
Post a Comment