11 May 2018

బీడు భూములు సస్యశ్యామలం చేయడమే ధ్యేయం

– ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి– ఝరికోన ప్రాజెక్టు నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభంవైయస్‌ఆర్‌ జిల్లా: జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.  కృష్ణాజలాల సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రెండో రోజు ప్రారంభమైంది.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KdCLOw
via IFTTT

No comments:

Post a Comment