22 May 2018

వైయస్‌ జగన్‌కు వరదగోపాల్‌ కృతజ్ఞతలు

పశ్చిమ గోదావరి:  నెల్లూరు జిల్లా వాసి వరదగోపాల్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను కలిశారు.  తన చిన్న కుమారుడిని చదివిస్తున్నందుకు గానూ వైయస్‌ జగన్‌ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పెద్ద కుమారుడు బీటెక్‌ చదువుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మ హత్య చేసుకున్నారని తెలిపారు. నెల్లూరు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2s2Guqz
via IFTTT

No comments:

Post a Comment