కృష్ణా జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 158వ రోజు షెడ్యూల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ విడుదల చేశారు. గురువారం ఉదయం పెరికగూడెం శివారు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. కొర్లపాడు క్రాస్ మీదుగా గన్నవరం క్రాస్ వరకు పాదయాత్ర
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wxfFQK
via
IFTTT
No comments:
Post a Comment