22 June 2018

రేపు సోష‌ల్ మీడియా వాలంటీర్ల ఆత్మీయ స‌మ్మేళ‌నం https://ift.tt/2thYsqO

తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తి జిల్లాలో ఏదో ఒక సామాజిక వ‌ర్గంతో ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హించి వారి క‌ష్టాలు తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా ఈ నెల 23న తూర్పు గోదావ‌రి జిల్లా తాటిపాక ప‌ట్ట‌ణంలో సోష‌ల్ మీడియా వాలంటీర్ల ఆత్మీయ స‌మ్మేళ‌నం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2thYsqO
via IFTTT June 22, 2018 at 11:34PM

No comments:

Post a Comment