పశ్చిమ గోదావరి: తెలుగుదేశం పార్టీ వచ్చిన తరువాత తనకు ఎలాంటి మేలు జరగలేదని రాధాకృష్ణ అనే దివ్యాంగుడు వైయస్ జగన్తో మొరపెట్టుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలుసుకున్న దివ్యాంగుడు తన సమస్యలను చెప్పుకున్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు పెన్షన్ వచ్చింది. లోన్ వచ్చింది.. ట్రైసైకిల్ కూడా ఇప్పించారన్నారు. కానీ తెలుగుదేశం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2slWs0c
via IFTTT June 01, 2018 at 09:13PM
No comments:
Post a Comment