4 June 2018

బీజేపీ..టీడీపీలు మోసం చేశాయి https://ift.tt/2sBWQH6

అమరావతి: రాష్ట్రానికి బీజేపీ, టీడీపీలు కలిసి మోసం చేశాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రజాదరణ మరో నేతకు లేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు కోసం టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. ఆ డబ్బంతా మనదే..ఇస్తే తీసుకోండి..మీకు ఇష్టం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sBWQH6
via IFTTT June 04, 2018 at 09:52PM

No comments:

Post a Comment