పశ్చిమ గోదావరి: నమ్మి ఓట్లు వేసిన ఓటర్లకు చంద్రబాబు వాతలు పెట్టే కార్యక్రమం చేపట్టారని వైయస్ఆర్సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి నాటిన ఓ మొక్కనని పేర్కొన్నారు. నా జీవితం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2M1zNhO
via IFTTT June 05, 2018 at 11:55PM
No comments:
Post a Comment