4 June 2018

బాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి https://ift.tt/2LZlr1w

ప్రకాశం: చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LZlr1w
via IFTTT June 05, 2018 at 12:03AM

No comments:

Post a Comment