పశ్చిమ గోదావరి: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్సీపీని గెలిపించుకుందామని వైయస్ఆర్సీపీ నేత ముదునూరు ప్రసాదరాజు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.ప్రసాదరాజు మాట్లాడుతూ..వైయస్ జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఎండా, వానా లేక చేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ పాదయాత్రగా వస్తున్నారన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LYnt1K
via IFTTT June 05, 2018 at 11:49PM
No comments:
Post a Comment