పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్పమే వైయస్ జగన్ను నడిపిస్తుందని వైయస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైయస్ జగన్ను శిల్పా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఏపీలో కొత్తగా తెలుగు కాంగ్రెస్ పార్టీ ఏర్పడబోతుందని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LjWKLR
via IFTTT June 04, 2018 at 10:13PM
No comments:
Post a Comment