5 June 2018

సీబీఐ విచారణ తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నం https://ift.tt/2LjIh2H

హైదరాబాద్‌: టీడీపీకి చెందిన అశోక్‌గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎయిర్‌ ఏషియా కుంభకోణంపై జరుగుతున్న సీబీఐ విచారణను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్‌ 6న మేం ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవులకు ఐదుగురం రాజీనామా చేశామన్నారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే రాష్ట్రానికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LjIh2H
via IFTTT June 05, 2018 at 08:44PM

No comments:

Post a Comment