2 June 2018

రాష్ట్రంలో దాచుకో–దాచుకో పాలన https://ift.tt/2LhPvUN

నెల్లూరు: ఆంధ్రప్రజలను ఆశలపల్లకీలో ఊరేగించి గద్దెనెక్కిన చంద్రబాబు మోసపోయామని మొసలికన్నీరు కారుస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. మోసపోయామని తెలుసుకోవడానికి నాలుగేళ్లు పట్టిందా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దోచుకో–దాచుకో పాలన సాగుతోందని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను పీడిచ్చి సంపాదిస్తున్న సొమ్మును... ఆయన కుమారుడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LhPvUN
via IFTTT June 02, 2018 at 09:28PM

No comments:

Post a Comment