ప్రకాశం: బూత్ కమిటీలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి సూచించారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదట్లో దివంగత మహానేత
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kLwYVz
via IFTTT June 04, 2018 at 08:14PM
No comments:
Post a Comment