22 June 2018

ఎంపీల త్యాగం అభినందనీయం https://ift.tt/2K6mApZ

  కాకినాడ: ఆంధ్రపదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ప‌ద‌వుల‌కు త్యాగం చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని,  రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టమని  కాకినాడ పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షులు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం  వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీల త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. పదవుల కోసం పాకులాడుతున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K6mApZ
via IFTTT June 22, 2018 at 06:11PM

No comments:

Post a Comment