3 June 2018

సోమయాజులుకు వైయస్‌ విజయమ్మ నివాళి https://ift.tt/2JppRQx

హైదరాబాద్‌: డీఏ సోమయాజులు సమోన్నత వ్యక్తిత్వం కలిగిన మేధావి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు.  గత నెల 20 వ తేదీన మరణించిన పార్టీ సలహాదారు డివి సోమయాజులు సంస్మరణ సభలో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్ జలవిహార్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె  సోమయాజులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JppRQx
via IFTTT June 03, 2018 at 09:26PM

No comments:

Post a Comment