పశ్చిమ గోదావరి: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి వల్లే తన ప్రాణాలతో ఉన్నానని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లక్ష్మీ అన్నారు. నరసాపురంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో లక్ష్మీ వైయస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకుంది. వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే తన ప్రాణాలు నిలబడ్డాయన్నారు. ఆయన చేసిన మేలుమరిచిపోలేనని, వైయస్ కుటుంబానికి కృతజ్ఞురాలిగా ఉంటానన్నారు. ఈ మేరకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Jp7wDz
via IFTTT June 01, 2018 at 06:02PM
No comments:
Post a Comment