వైయస్ఆర్ జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమపై కపట ప్రేమ చూపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్కు సాగునీరు సరఫరా చేయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేసీ కెనాల్కు నీరు ఇవ్వని కారణంగా ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్ వద్ద రైతులతో వైయస్ఆర్ సీపీ ఆందోళన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JoMHbb
via IFTTT June 03, 2018 at 09:43PM
No comments:
Post a Comment