1 June 2018

అబద్ధాలు చెప్పడంలో బాబు గోబెల్స్‌ను మించాడు https://ift.tt/2J2ThVy

నెల్లూరు: ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించిపోయాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాస్తవాలు కప్పిపుచ్చి అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు అభిప్రాయం మార్చుకుంటూ యూటర్న్‌ తీసుకోవడంతో ముందుండే వ్యక్తి చంద్రబాబు అన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J2ThVy
via IFTTT June 01, 2018 at 08:33PM

No comments:

Post a Comment