22 June 2018

ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? https://ift.tt/2IgY4NG

  మైనార్టీలసంక్షేమంపై టిడిపి అసత్య ప్రచారం బిజెపితో అంటగాకుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పై విమర్శలానెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు:  మైనార్టీల కోసం ఎంతో చేస్తున్నామంటూ చెప్పుకోడానికి తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గుండాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్  మండిపడ్డారు. దేశంలో ముస్లిం మైనార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వని ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమే అని, ఆఖరికి ఉత్తర ప్రదేశ్ లో సైతం ముస్లింలు మంత్రిగా ఉన్నారని,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IgY4NG
via IFTTT June 22, 2018 at 08:51PM

No comments:

Post a Comment