తిరుపతి : తిరుపతిలో ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉన్న నైనారు కుటుంబానికి చెందిన నైనారు మధుబాల బంధుమిత్రులు, అనుచరులతో కలిసి వైయస్ఆర్సీపీలో చేరారు. వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి నివాసంలో జరి గిన ఈ కార్యక్రమంలో నైనారు మధుబాలకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కరుణాకరరెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2I9Pkc9
via IFTTT June 21, 2018 at 06:23PM
No comments:
Post a Comment