తూర్పు గోదావరి: జాబ్ రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తూర్పు గోదావరి యువత నినదించారు. ప్రజా సంకల్ప యాత్ర 230వ రోజు పాదయాత్రలో యువకులు పాల్గొని వైయస్ జగన్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ..ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vG9Ahj
via IFTTT August 06, 2018 at 11:29PM
No comments:
Post a Comment