6 August 2018

పచ్చనేతల అసత్య ప్రచారాలు నమ్మవద్దు https://ift.tt/2LX5AUz

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌పై పచ్చ పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని కాపు జాతికి వైయస్‌ఆర్‌సీపీ కోనసీమ కాపు నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం కోనసీమ కాపు నేతలు వైయస్‌ జగన్‌ను కలిశారు.  కాపులకు వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై వారు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LX5AUz
via IFTTT August 06, 2018 at 11:20PM

No comments:

Post a Comment