వైయస్ఆర్ జిల్లా: ప్రజలకు మాటలు అవసరం లేదని, సాగు నీటిని విడుదల చేయాలని వైయస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శ్రీశైలం జలాశయంలో నీరున్నా..పవర్ జనరేషన్ పేరుతో ప్రభుత్వం మొత్తం నీటిని తరలిస్తోందని వైయస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం కడప నగరంలో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీరు విడుదల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vJxTea
via IFTTT August 06, 2018 at 11:41PM
No comments:
Post a Comment