-సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి- అక్రమ మైనింగ్ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని గుంటూరు: గురజాలలో ఎమ్మెల్యే యరపతినేని మైనింగ్ అక్రమాలు బయటపెట్టే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని, ప్రజా తిరుగుబాటు ఎలా ఉంటుందో త్వరలో చూపిస్తామని గురజాల వైయస్ఆర్సీపీ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గురజాలలో వైయస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Ow1waT
via IFTTT August 14, 2018 at 11:03PM
No comments:
Post a Comment