విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని విశాఖ ప్రాంత గిరిజనులు అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో గిరిజనులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్ధపు హామీలతో మోసం చేశారన్నారు. వైయస్ జగన్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KWnUYU
via IFTTT August 14, 2018 at 08:57PM
No comments:
Post a Comment