14 August 2018

జననేతకు మన్యం వీరుల స్వాగతం https://ift.tt/2P5hbPn

విశాఖపట్నం: ఒక్క సీతారామరాజు చనిపోతే వందల మంది పుట్టుకొస్తారని బ్రిటీష్‌ వారతో మణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సమయంలో చెప్పారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న జననేతలో అల్లూరి స్ఫూర్తి కనిపిస్తుందని విశాఖవాసులు అన్నారు. అందుకే చిన్నారులు అల్లూరి వేషధారణలో జననేతకు స్వాగతం పలికారు. వందల మంది చిన్నారుల స్వాగతం అక్కడున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2P5hbPn
via IFTTT August 14, 2018 at 08:52PM

No comments:

Post a Comment