విజయవాడ :నాలుగేళ్లు చంద్రబాబు ప్రభుత్వంతో అంటకాగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్విడ్ ప్రోకో కేసు పెట్టాలని వైయస్ఆర్ సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ డిమాండు చేశారు. వైయస్ జగన్పై పెట్టిన అక్రమ కేసులపై పవన్కు అవగహన లేదని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల్పై పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MqVDhQ
via IFTTT August 14, 2018 at 11:15PM
No comments:
Post a Comment