20 August 2018

కేరళ వరద బాధితులకు వైయస్‌ జగన్‌ భారీ విరాళం https://ift.tt/2MF8OvI

విశాఖ: కేరళ వరద బాధితులకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులకు తమ పార్టీ తరఫున రూ. కోటి విరాళం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోటి విరాళాన్ని కేరళ సీఎం సహాయ నిధికి పంపుతున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వరణుడి ప్రకోపానికి దేవభూమి కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రకృతి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MF8OvI
via IFTTT August 20, 2018 at 06:38PM

No comments:

Post a Comment