20 August 2018

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదన్నా.. https://ift.tt/2L44j9Q

–వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్న వైద్య విద్యార్థులువిశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో పలువురు విద్యార్థులు యండపల్లి వద్ద జననేత వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదని  జననేతకు ఫిర్యాదు చేశారు. గతేడాదికి సంబంధించిన ఫీజులు అందకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోయారు. మెడికల్‌ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L44j9Q
via IFTTT August 20, 2018 at 06:31PM

No comments:

Post a Comment