20 August 2018

పునరావాస చర్యలు చేపట్టాలి https://ift.tt/2Bpcqxy

హైదరాబాద్‌:  ఏపీ వరద ప్రాంతాల్లో ప్రభుత్వం పునరావాస చర్యలు చేపట్టాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. ముంపు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యవేక్షణ అధికారులను నియమించాలని కోరారు. అమరావతిలోని సచివాలయం లీకేజీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టుబడట్టారు. దోపిడీ ఉద్దేశంతో చేపడితే పరిణామాలు ఇలానే ఉంటాయని ఆయన విమర్శించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Bpcqxy
via IFTTT August 20, 2018 at 06:47PM

No comments:

Post a Comment