1 August 2018

వైయస్‌ జగన్‌ను సన్మానించిన కాపు నేతలు https://ift.tt/2LR9k9y

తూర్పు గోదావరి: కాపు రిజర్వేషన్లకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతిస్తుందని వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తానన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కాపు నేతలు సన్మానించారు. కాపు కార్పొరేషన్‌ నిధులను రెట్టింపు చేస్తామని చెప్పడం సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పిఠాపురంలో కాపు నాయకులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LR9k9y
via IFTTT August 01, 2018 at 06:00PM

No comments:

Post a Comment