1 August 2018

ఈ నెల 10 నుంచి పాద‌యాత్ర‌ https://ift.tt/2Au47QB

  ఒంగోలు : ప్రకాశం జిల్లాపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు,  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్ర‌బాబు మోసాల‌పై ఈ నెల 10వ తేదీ నుంచి పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  బుధవారం వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకి నిధులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Au47QB
via IFTTT August 01, 2018 at 05:49PM

No comments:

Post a Comment