1 August 2018

శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానం https://ift.tt/2Avz8n9

‍ తిరుమల : శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పిన జేఈఓ శ్రీనివాస రాజు ఇప్పటివరకు వాటిని పెట్టలేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్ర‌శ్నించారు.  తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని నగరి  ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Avz8n9
via IFTTT August 01, 2018 at 04:30PM

No comments:

Post a Comment