1 August 2018

నాలుగేళ్ల త‌రువాత పేరూరు గుర్తుకొచ్చిందా బాబూ? https://ift.tt/2M888vp

అనంత‌పురం:  నాలుగేళ్ల పాటు నోరు మెద‌ప‌కుండా ఉండి ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని ఇప్పుడు చంద్ర‌బాబు పేరూరు ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేసేందుకు వ‌స్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి మండిప‌డ్డారు. పేరూరు డ్యాంకు పైసా ఖ‌ర్చు లేకుండా హంద్రీనీవా నుంచి నీటిని ఇవ్వ‌వ‌చ్చు అని, అయితే మంత్రి ప‌రిటాల సునీత‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు రూ.800 కోట్ల‌తో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2M888vp
via IFTTT August 01, 2018 at 02:50PM

No comments:

Post a Comment