1 August 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన చేనేతలు https://ift.tt/2NCAYnE

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పిఠాపురం పట్టణంలో చేనేత కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్ను సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. చేనేత కుటుంబాల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకునేలా పాలిస్తానని హామీ ఇచ్చారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NCAYnE
via IFTTT August 01, 2018 at 06:07PM

No comments:

Post a Comment