9 August 2018

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు https://ift.tt/2AWNNbg

గుంటూరు: ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రత్యేక ప్యాకేజీని అంగీకరించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. గుంటూరు ఇన్నర్‌రింగ్‌రోడ్డులో జరిగే వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో అసత్య ప్రచారాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AWNNbg
via IFTTT August 09, 2018 at 06:45PM

No comments:

Post a Comment