తూర్పుగోదావరి: మూడేళ్ల క్రితం పట్టాదారు పాసు పుస్తకాలను బ్యాంకులో పెట్టి రూ.లక్ష రుణం తీసుకున్నానని, వాటిని కట్టే స్థోమత లేదని, మాఫీ చేయాలని రౌతులపూడి మండలం గిడిజాంకు చెందిన కె.వెంకమ్మ వైయస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోవడంతో తిరిగి రుణం చెల్లించలేకపోయానని, దాంతో బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. బ్యాంకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2vRXAcG
via IFTTT August 09, 2018 at 07:54PM
No comments:
Post a Comment