9 August 2018

దోపిడీని గమనించారని బాబు యూటర్న్‌ https://ift.tt/2OSO81n

 గుంటూరు: లక్షల కోట్ల దోపిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించారని చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే ఎత్తివేశారని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OSO81n
via IFTTT August 09, 2018 at 06:41PM

No comments:

Post a Comment