సిట్ దర్యాప్తుపై అనుమానాలు..వైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డివిజయనగరంః బీసీఏఎస్ నివేదికతో వైయస్ జగన్ హత్యాయత్నం వెనుక కుట్ర కోణం ఉందన్న విషయం మరోసారి బట్టబయలైందని వైయస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావుకు అక్టోబర్ నెలకు మాత్రమే విమానాశ్రయంలో అనుమతి ఉందన్న అంశం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇటువంటి అంశాలను సిట్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2InlIfx
via IFTTT November 13, 2018 at 04:34PM
No comments:
Post a Comment