13 November 2018

కొయ్యాన‌పేట నుంచి 296వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం https://ift.tt/2K0xStd

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కొయ్య‌న‌పేట నుంచి ప్రారంభ‌మైంది.  అక్క‌డ నుంచి కంచేడువలస క్రాస్, వెంకట భైరిపురం వరకూ సాగుతుందని, అక్కడినుంచి భోజన విరామానంతరం పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం బగ్గందొరవలస, గెడ్డలుప్పి జంక్షన్‌ మీదుగా సాగుతుంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా నీకు దేవుడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K0xStd
via IFTTT November 13, 2018 at 02:45PM

No comments:

Post a Comment